Friday, May 23, 2008

సూర్యుడి లో కుంచెను ముంచి ఆకాశంలో రంగులు వేద్దాం

సాక్షి దినపత్రిక ఈ రోజు (23 మే) ఒక పూర్తి పేజీని పర్యావరణవార్తలు-వ్యాసాలకు కేటాయించింది.సూర్యుడి లో కుంచెను ముంచి ఆకాశంలో రంగులు వేద్దాం అంటూ ఒకటి,2035 నీరులేని నగరం గురించి సినీదర్సకుడు శేఖర్ కపూర్ ఆలోచనలు,బీచ్ లను మనమెందుకు బాగు చేయాలి అంటూ మరొకటి వ్యాసాలను మంచి చిత్రాలతో ప్రచురించారు.పిల్లలలో(పెద్దలకు కూడా)అవగాహన పెంపొందే విధంగా వ్యాసాలను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక వారికి ధన్యవాదాలు.సదరు వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా ఆయా చిత్రాలపై క్లిక్కవలసిందిగా మనవి.








1 Comentário:

Sujata M said...

Congratulations.. manchi vishayanni post chesaaru. Every Little Helps.. laa andari participation untene, idi sadhyam ani chakkagaa chepparu.

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO